Minister Subhash Inaugurated Gunadala ESI New Hospital: జగన్ హయాంలో వైఎస్సార్ భీమా పేరుతో వైఎస్సార్సీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ నూతన హాస్పటల్ని ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ హాస్పటల్ని నిర్వీర్యం చేసి అవినీతి మయం చేసారని మంత్రి ఆరోపించారు.