తెలుగు రాష్ట్రాల్లోనే కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టైన ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు జల కల సంతరించుకుంది. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 30 గేట్లను ఎత్తి లక్షా యాభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Comments