Skip to playerSkip to main content
  • 2 years ago
రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అక్రమంగా కడుతున్న వైఎస్సార్సీపీ కార్యాలయాలపై ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ, పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్మిస్తున్న కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అనకాపల్లిలో కార్యాలయంలోకి వెళ్లిన స్థానికులు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయ స్థలం తనదేనంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు.

Category

🗞
News
Comments

Recommended