విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అది. అక్కడ రాజకీయాలకు చోటుండకూడదు. కానీ గత ఐదేళ్లు ఆ వర్సిటీ కులపతి, ఉప కులపతులు ఒంటెద్దు పోకడలు పోయారు. ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను, అధ్యాపకులను ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాకతో బాధితులంతా స్వేచ్ఛగా బైటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నారు.
Be the first to comment