బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా సీఎం పోచారంను కోరినట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు పోచారం నివాసానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Comments