రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించాయి. రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల హోర్డింగ్లు, వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Be the first to comment