Skip to playerSkip to main content
  • 4 years ago
హీరో శ్రీకాంత్ కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమ పెట్టి పూజలు నిర్వహించాడు. ఆయనతో పాటు తల్లి ఊహ, తమ్ముడు రోహన్, చెల్లెలు మేదా ఉన్నారు.

Category

🗞
News

Recommended