Skip to playerSkip to main contentSkip to footer
  • 5/27/2022
తిరుమల లో పాముల కలకలం రేపాయి. తిరుమల పాదాల గెస్ట్ హౌస్, జీఎంసీ గదులు వద్ద పాములు కనిపించాయి. సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు.. చాకచక్యంగా పాములు పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేశారు.

Category

🗞
News

Recommended