Skip to playerSkip to main contentSkip to footer
  • 3/23/2022
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే బస్సులో బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Category

🗞
News

Recommended