శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అటవీ సిబ్బంది కఠిన చర్యలు తీసుకుని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసినా స్మగ్లర్లు ఎర్ర చందనాన్ని తరలించుకుపోతున్నారు. చెక్పోస్ట్ల వద్ద తనిఖీలకు చిక్కకుండా సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుంటున్నారు. తాజాగా, చిత్తూరులో ఓ కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Category
🗞
News