Skip to playerSkip to main contentSkip to footer
  • 12/23/2021
కుక్క కరిచిందని ఓ వ్యక్తి జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఇంజెక్షన్ వేయాలని కోరాడు. ఐతే, అతడికి ఇంజెక్షన్ వేసేందుకు నర్సు నిరాకరించారు. ఎవడికి చెప్పుకుంటావో, చెప్పుకోమని తేల్చి చెప్పేశారు. అందుకు కారణం ఉంది. బాధిత వ్యక్తి మద్యం తాగి ఉన్నాడు. అందువల్ల అతడికి చికిత్స అందించేందుకు ఆ మహిళా నర్సు నిరాకరించారు. మరుసటి రోజు ఉదయం రావాలని సూచించారు. వారి సంభాషణలో ఈ విషయం స్పష్టమవుతోంది.

Category

🗞
News

Recommended