Skip to playerSkip to main content
  • 5 years ago
ఎన్టీఆర్ ట్రస్ట్ పెద్ద మనసు చాటుకుంది. ఇటీవల చిత్తూరు జిల్లాలో వర్షాలు, వరదలతో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు నష్టపోయారు. ఆ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. తిరుపతిలో ట్రస్ట్ తరపున బాధితులకు నారా భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన 48మంది మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం మాట్లాడిన భువనేశ్వరి అసెంబ్లీలో పరిణామాలపై స్పందించారు.

Category

🗞
News

Recommended