Skip to playerSkip to main content
  • 5 years ago
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు వెళ్లారు. సోమవారం శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్న ఆయన మంగళవారం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తమిళనాడు పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Category

🗞
News

Recommended