Skip to playerSkip to main content
  • 5 years ago
కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళను ఎస్ఐ లొంగదీసుకుని, గర్భవతిని చేశాడు. అనంతరం ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ కోర్టును ఆశ్రయించడంతో అతడిపై కేసు నమోదుచేయాలని ఆదేశాలు జారీచేసింది.

Category

🗞
News

Recommended