Skip to playerSkip to main content
  • 4 years ago
andhrapradesh government has announced official power cuts in the state in wake of recent coal crisis.
#Andhrapradesh
#Electricitycrisis
#Coalshortage
#CoalCrisis

ఏపీలో బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ప్రభావం పడుతున్నా కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు తప్పలేదు. దసరా నేపథ్యంలో విద్యుత్ కోతలు విధిస్తే ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి వస్తుందన్న భయంతో ప్రభుత్వం కోతలకు సిద్ధపడలేదు. అయితే విద్యుత్ పొదుపుగా వాడాలని మాత్రం అధికారులు, ప్రభుత్వ సలహాదారులు పదే పదే ప్రజల్ని కోరారు. అయినా వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. అయినా ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో దసరా వరకూ వేచి చూసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended