Skip to playerSkip to main content
  • 16 minutes ago
Speaker Gaddam Prasad Gets Emotional : తనపై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కంటతడి పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో సభాపతి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. స్పీకర్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మీ తల్లిని అవమానించడం బాధాకరమని, మీరు ఉన్నతస్థాయికి వెళ్లినందుకు మీ అమ్మను అవమానించాలా? అని అడిగారు. అట్టడుగు వర్గాల బిడ్డలమనేనా మనకు ఇంత అవమానమని భావోద్వేగానికి గురయ్యారు. తాతా మధు వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన డైరెక్షన్‌లోనే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఇలా మాట్లాడారని, దళితులంటేనే ఆ పార్టీకి నచ్చదని స్పీకర్‌గా దళితుడు ఉండటం కేసీఆర్‌కు నచ్చదని, దళితుడైన స్పీకర్‌ను అధ్యక్షా అనాల్సి వస్తుందనే ఆయన అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. గతంలో సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఉంటే ఓర్వలేక ఆయన్ను తొలగించారని విమర్శించారు. గతంలో జగదీశ్‌రెడ్డి కూడా ఇదే తరహాలో మాట్లాడారని ఆరోపించారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30We also have to miss out on the entire country.
00:35We are already in the MLA Coaters.
00:40We have to be successful in this MLA Coaters.
00:42We are not going to talk about these things.
00:45We are not going to talk about it or we are not going to talk about it.
00:52We will have to talk about it and we will talk about it.
00:57Okay.
00:58Those who know their guidance,
01:01we can show you this.
01:03To teach us what is the first question.
01:06Now, I can't tell you about this question,
01:08but that's why they say that
01:12I don't think the question is not.
01:16This group is asking for a person,
01:17it's the person's agenda,
01:21it's the person who says,
01:23it's the person who says,
01:24it's the person who says,
Comments

Recommended