Skip to playerSkip to main content
  • 1 year ago
Phone Tapping On High Court Judges : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.  త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతం మరువక ముందే ఇద్దరు హైకోర్టు జడ్జిలపైనా నిఘా ఉంచినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ మహిళా జడ్జి సైతం ఉండగా వారిద్దరికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Category

🗞
News
Transcript
undefined:undefined<body>
undefined:undefined</html>
Comments

Recommended