Clash Between Two RTC Drivers at Vijayawada Pandit Nehru Bus Stand : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్లో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది. ప్లాట్ ఫాం పైకి బస్సులను చేర్చే విషయమై వివాదం చెలరేగింది. ఓ బస్సులో ఉన్న బస్సు డ్రైవర్ పై మరో బస్సు డ్రైవర్ దాడి చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Be the first to comment