Ministers visit Nelakondapally : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం, బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి సందర్శించారు
Be the first to comment