kakinada JNTU Ragging Students Suspend : పదకొండు మంది విద్యార్థులపై సస్పెషన్ వేటు | ABP Desam
- 2 years ago
కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంటరాక్షన్ పేరుతో 11 మంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారన్న విషయం వెలుగు చూసింది. పెట్రో కెమికల్ డిపార్ట్ మెంట్ లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కు చెందిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్ కు చెందిన విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. దీంతో బాధితుడు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్ సైట్ కు ఫిర్యాదు చేశాడు.
Recommended
హనీమూన్ హబ్_గా మారిన కాకినాడ జే_ఎన్_టీయూ గెస్ట్_హౌస్ _ Kakinada JNTU Guest House _ 10TV News
10TVNEWS
AB Venkateswara Rao Suspended Again : క్రమశిక్షణారాహిత్య వ్యాఖ్యలు చేశారని వేటు | ABP Desam
Abp Desam