O Madhu is a Telugu movie released on 29 Oct, 2021. The movie is directed by Raja Reddy Panuganti and featured Abrar Khan and Aishvarya as lead characters.
#OMadhu
#AbrarKhan
#Aishvarya
#RajaReddyPanuganti
#Tollywood
అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఓ మధు’. ఏ.యమ్ ఖాన్ నిర్మాత. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
Comments