Jeevan Reddy slams Telangana cm kcr over not implementing corona treatment through arogya Sri.
#Telangana
#ArogyaSri
#Ysjagan
#Cmkcr
#Jeevanreddy
#Congress
#Bjp
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే దేశంలో, రాష్ట్రంలో కరోనా సెంకండ్ వేవ్ తీవ్రమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువ కావడానికి నాగార్జున సాగర్ ఎన్నికలే కారణమని ఆయన ఆరోపించారు
Comments