The agitation of the people of the area who had given up their land to continue Amravati as the capital reached its 400th day on Wednesday. #AndhraPradesh #AmaravatiFarmers #APFarmers #APCMJagan #APCapital #AP3Capitals #Amaravathi
ఏపీకి మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు… నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భూములిచ్చిన ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 400వ రోజులకు చేరుకుంది. రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే తమ భూములిచ్చామని.. ఇప్పుడు రాజధానిని మారిస్తే.. తమకు న్యాయం జరగదంటూ.. ఆ ప్రాంత రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. నేటితో అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలు నేటితో 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులు బైక్, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
Be the first to comment