అదే జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది : జగన్‌కు చంద్రబాబు వార్నింగ్

  • 5 years ago
TDP State Level Meeting conducted in vijayawada..Chandrababu Naidu strong punch To AP CM YS Jagan.
#ChandrababuNaidu
#YSJagan
#TDP
#YSRCP
#Vijayawada
#andhrapradesh

రాష్ట్రంలో జగన్ పులివెందుల పంచాయితీలు జరగనివ్వమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.అలాంటి పరిస్థితే గనుక వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు.