In the Lok Sabha elections TRS will be tied with a 16-seat Target. If these 16 seats are taken, KTR will be the boss in TRS party. That is why Ktr also thinks that the 2019 Lok Sabha polls are very prestigious. Since the party announced him as the working president of the party. He decided that he have to show his strength in lok sabha polls and that willbe impact on his leadership in the party
#telanganaloksabhaelection2019
#trsparty
#kcr
#mahaboobabad
#mahaboobnagar
#khammam
#seetharamnayak
#ponguletisrinivasreddy
#jithenderreddy
#ktr
టిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలకు ముగ్గురికి షాక్ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది.
Comments