గుజరాత్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో గుబులు పుడుతోదని బిజెపి రాష్ట్ర ఆదికార ప్రతినిధి భానుప్రకాష్ చెప్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పగటి కలలు కంటోదని వారసత్వ రాజకీయాలకు ప్రజలు ఎప్పుడో చరమగీతం పాడారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే మంచిదని అంటున్నారు.
Comments