Skip to playerSkip to main content
  • 4 minutes ago
Fire Accident at Ganesh Pandal in Adoni : కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 12 అడుగుల భారీ గణపతి విగ్రహం చుట్టూ పత్తితో ఉన్న అలంకరణకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. వినాయక మండపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం నిర్వాహకులు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గణేశ్ మండపంలో పత్తితో అలంకరణ చేశారని, ఫోకస్ లైట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. 

Category

🗞
News
Transcript
00:05It's Naiput!
00:54We are going to go to Ganesha.
00:55At the end of Tiramalagirl, we came to sleep in our hotel hall and we were enjoying a visit.
01:03We were spending the time, we ran the airport in the city of Ramathri.
01:12We were there all the time and we did the program.
01:18It is a very bad incident here, so it is a very bad incident here, so it is a very
01:47bad incident.
01:50We have told the police officers that the police officers are being alerted in two days and the police officers
01:58are being alerted in two days and the police officers are being alerted.
Comments

Recommended