Skip to playerSkip to main content
  • 11 minutes ago
Poleramma Bonalu Amanigudipadu Markapuram District : సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడులో కొలువుదీరిన పోలేరమ్మకు గ్రామస్థులు బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. పోలేరమ్మ తల్లి వాహనం అయిన బొల్లావును గ్రామ వీధుల్లో ఉత్సాహంగా ఊరేగించారు. ఈ కార్యక్రమ కోసం గ్రామస్థులంతా ఐక్యమై అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆధునిక వాతావరణ శాస్త్రం ప్రకారం వర్షాలు కురవడానికి సముద్రాల నుంచి నీటి ఆవిరి, గాలుల దిశ, ఉష్ణోగ్రతలు, తేమ, వాయు పీడనం వంటి అనేక ప్రకృతి కారకాలు కలిసి పనిచేస్తాయి, కానీ బోనాలు సమర్పిస్తే, మొక్కులు చెల్లిస్తే వర్షాలు కురవవని మేధావులు అంటున్నారు. బోనాలు సమర్పించడం అనేది శాస్త్రీయంగా వర్షాలు కురిపించే ప్రక్రియ కాదు, కానీ ఇది ప్రకృతిని గౌరవిస్తూ, సకాలంలో వర్షాలు కురవాలని, సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక నమ్మకం, సంస్కృతి అని  పండితులు అంటున్నారు. 

Category

🗞
News
Transcript
00:00I
00:02I
00:04I
00:08I
00:09I
00:10I
00:10I
00:11I
00:11I
00:22I
00:23I
00:23I
00:24I
00:24I
00:25I
00:25I
00:26I
00:27I
00:28I
00:28I
00:28I
00:29I
00:29I
00:30I
00:30I
00:31I
00:31I
00:32I
00:34I
00:42I
00:43I
00:44I
00:45I
00:45I
00:46I
01:00I
01:01I
01:09I
Comments

Recommended