Skip to playerSkip to main content
  • 17 minutes ago
CM Chandrababu Jalaharathi : ఉత్తరాంధ్ర జలచరిత్రను మలుపు తిప్పే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర తడిసి పరవశించింది. పోలవరం ఎడమ కాలువ నుంచి గోదారమ్మ గలగలా పారుతూ అనకాపల్లి గడ్డను ముద్దాడింది. నాలుగు నదులు, తూర్పు కనుమల్ని దాటుకుంటూ సాగిన ఈ జలప్రవాహానికి సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జలహారతితో స్వాగతం పలికారు. 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల 23 వేల మంది దాహార్తిని తీర్చేలా తొలిదశ ప్రణాళిక సిద్ధమైంది. వచ్చే ఏడాది విశాఖకు, ఆపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి 89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే గోదావరి ప్రయాణంలో అసలు సవాలు నదులు, కొండలు. పంపా, తాండవ, వరాహ, శారద నదుల ప్రవాహాలను దాటేందుకు సైఫన్లు, అక్విడెక్టులు నిర్మించారు. ఏలేరు నది బెడ్‌ లెవల్‌ కంటే దిగువ నుంచి నీటిని తరలించేందుకు సైఫన్‌ ఏర్పాటు చేశారు. పంపా నదిపై 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో అక్విడెక్ట్‌ నిర్మించడం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ ప్రత్యేకతను చాటుతోంది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Yo veda dauswara prakta veda andeja pradishkita haa
00:44Mela taalalato, vaidhyanadalato
01:08Mela taalalato, vaidhyanadalato
01:12Purohoitilavariyokka samakshyamlo
01:15Jala haratini andeja aru
01:18Kolaatam sango
01:21Kolaatam sango
01:22Kolaatam sango
01:27Kolaatam sango
01:29I'm proud of I'm ready to go and eat man on it John what they're under some
01:34brother and it's a minute to call out and go we're under for some brother and
01:38children 30
02:01so
02:12so
02:13so
02:13so
02:14so
02:15so
Comments

Recommended