YSRCP Councillors Conflict in Rayadurgam : అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు వర్గలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో భేటీ కాస్తా రసాభాసగా మారింది. కౌన్సిల్ సాధారణ సమావేశానికి 16 మంది సభ్యులు హాజరయ్యారు. అయినా సమావేశాన్ని కొనసాగించడంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బండి అజయ్ అభ్యంతర వ్యక్తం చేశారు.
Be the first to comment