Drinking Water Crisis in Uravakonda : నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యంతో వర్షాకాలంలో సైతం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చాలాసార్లు ఆందోళనకు దిగినా అధికారులు స్పందిచలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో వృద్ధులు, మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
Be the first to comment