Skip to playerSkip to main content
  • 3 years ago
Etala Rajender challenged 12 Congress leaders who left the party and joined TRS to resign and go for the by-elections

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో బీజేపీ కీలక నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా గోస బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజా గోస బిజెపి భరోసా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.

#EtalaRajender
#National
#Congress
#TRS
#BJP
#PrajaGosaBJP
#ByElections

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended