Bommarasipet Farmers Protest: భూవివాదంలో మంత్రి జగదీష్ రెడ్డి బినామీల ప్రమేయం ఉందని ఆరోపణ| ABP Desam

  • 2 years ago
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్ కు చెందిన పలువురు రైతులు.... జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 1980లో తామంతా కలిసి 1050 ఎకరాలు కొనుగోలు చేశామని... ఇప్పుడు అసలు ఆ భూములను అమ్మనేలేదంటూ కొందరు మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్నారంటూ చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బినామీ పేర్లతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. భూములను హోల్డ్ లో నుంచి తీసివేయాలని కోరుతున్నారు.