అనకాపల్లిలో యువతిపై బ్లేడ్ దాడి కేసులో ఊహించని ట్విస్ట్

  • 2 years ago
అనకాపల్లి జిల్లా వీ మాడుగలలో యువతిపై దాడి ఘటనలో ట్విస్ట్ బయటపడింది. ఆమెపై మేనమామ దాడి చేయించినట్లు ఆరోపణలు రాగా.. డీఎస్పీ సునీల్ కుమార్ అదంతా డ్రామా అని తేల్చారు.. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.