Telangana : రాజకీయ కోణంతోనే చంద్రబాబుపై ఆరోపణలు.. కోర్టు విచారణలో వాస్తవాలు బయటపడతాయ్! - దివ్యవాణి
కక్ష సాధింపు కోసమే చంద్రబాబుపై ఇన్ని కుట్రలు అధికార పార్టీ చేస్తుందని, ఆధారం లేని కేసు విషయం లో చంద్ర బాబుకు నోటీసులు పంపించారని ఇవన్నీ కోర్టు లో నిలవవు అని టిడిపి నాయకురాలు దివ్యవాణి మీడియాకు వెల్లడించారు.
#Divyavani
#ChandrababuNaidu
#TDP
#YSRCP
#APCMJagan
#AndhraPradesh
#Divyavani
#ChandrababuNaidu
#TDP
#YSRCP
#APCMJagan
#AndhraPradesh
Category
🗞
News