అన్నదమ్ములపై పిడుగుపాటు 

  • 4 years ago
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లారెడ్డి ఇంతలో చెట్టుపై పిడుగు పడటంతో వినయ్‌ (14) మృతి చెందాడు. సుమన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్‌ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Recommended