బెంగళూరు/ కొచ్చి/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో మరో బాంబులాంటి వార్త వచ్చింది. ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన కర్ణాటకతో పాటు కేరళలో భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు మకాం వేశారని, ప్రతీకారాం తీసుకోవడానికి ప్లాన్ వేస్తున్నారని ఐరాస నివేదిక హెచ్చరించింది.
Be the first to comment