Skip to playerSkip to main content
  • 6 years ago
Telangana BJP Leaders Demanding CM KCR Over PRC implement.
#KCR
#PRCImplement
#TelanganaBJP
#BJPdharnaonPRC
#telangana

తెలంగాణా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలనీ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఉపాధ్యాయ శాఖ ఈ అంశం పట్ల ధర్నానిర్వహిస్తుంది. ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయకుండా అన్యాయం చేస్తుందని ఉపాదాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల తమ సమయం వృధా అవుతుందని, పీఆర్సీ అమలు చేయక పోవడం పట్ల రెండున్నర సంవత్సరాలు వృధా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Category

🗞
News
Comments

Recommended