Skip to playerSkip to main content
  • 6 years ago
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో ప్రార్థనలు చేసిన ముస్లింలు రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మసీదులో మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. బెయిల్ పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం జమా మసీదుకు రావడంతో ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది.

Category

🗞
News
Comments

Recommended