తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహా చండియాగం ప్రారంభం

  • 5 years ago
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహా చండీయాగం సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. #KCR #MahachandiYagam #TRS