Skip to playerSkip to main content
  • 7 years ago
గుజరాత్ సౌరాష్ట్రలోని గిర్ అభయారణ్యంలో కేవలం పది రోజుల్లో 11 సింహాలు మృతి చెందడం అటవీ అధికారులను ఆందోళకు గురి చేస్తోంది. చనిపోయిన దాదాపు ఈ సింహాలు అన్ని కూడా దల్కానియా రేంజ్‌కు చెందినవి.
సమాచారం మేరకు, ఇందులో ఎనిమిది సింహాలు అంటురోగాల కారణంగా చనిపోయాయి. ఇందులో ఒకటి ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయింది. మూడు సింహాలు అంతర్గత సంఘర్షణ కారణంగా చనిపోయాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
#gujarat
#Dalkhaniyarange
#lion
#forestdepartment
#Saurashtraregion
#sanctuary
#Viralvideo
#ZOO

Category

🗞
News
Comments

Recommended