Skip to playerSkip to main content
  • 7 years ago
గుజరాత్ సౌరాష్ట్రలోని గిర్ అభయారణ్యంలో కేవలం పది రోజుల్లో 11 సింహాలు మృతి చెందడం అటవీ అధికారులను ఆందోళకు గురి చేస్తోంది. చనిపోయిన దాదాపు ఈ సింహాలు అన్ని కూడా దల్కానియా రేంజ్‌కు చెందినవి. సమాచారం మేరకు, ఇందులో ఎనిమిది సింహాలు అంటురోగాల కారణంగా చనిపోయాయి. ఇందులో ఒకటి ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయింది. మూడు సింహాలు అంతర్గత సంఘర్షణ కారణంగా చనిపోయాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Category

🗞
News
Comments

Recommended