During the opening over of International T20 between World XI and West Indies at Lord’s on Thursday, former England captain and commentator Nasser Hussain’s presence in first slip drew social media ire for not taking the game seriously.
క్రికెట్ చరిత్రలో ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూసిండరు. ఇప్పటి వరకు మైదానంలో ఉన్న ఆటగాళ్లతో కామెంటేటర్లు మాట్లాడటమే చూశాం. కానీ, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డర్ల పక్కన నిలబడి ఓ కామెంటేటర్ కామెంటరీ ఇవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.
వివరాల్లోకి వెళితే... గురువారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు.
Comments