Terrorist Camps In POK Full,Army successfully Sealed The Border - Lt Gen Raju
  • 4 years ago
దేశఉత్తర సరిహద్దులో చైనా కుట్రలకు పాల్పడుతూ కయ్యానికి కాలుదూస్తోన్నవేళ.. వాయువ్యంలోని పాకిస్తాన్ సైతం సైతాను క్రియలను పున:ప్రారంభించింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా భారీగా సైన్యాన్ని పోగుచేస్తూ, యుద్ధసంకేతాలు పంపుతుండగా... నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి శిబిరాల్లో టెర్రరిస్టులను ట్రైన్ చేసిన పాకిస్తాన్.. ఆ ముష్కరులకు భారత్ పైకి ఉసిగొల్పేందుకు రెడీ అవుతోంది. దుష్టపన్నాగాలకు సంబంధించి భారత ఆర్మీ ఆదివారం కీలక ప్రకటన చేసింది.

#IndVsPak
#china
#indiaborder
#LOC
#LineOfControl
#LtGenBSRaju
#indianarmy
#JammuandKashmir