Telangana Elections 2018 : కేసీఆర్‌పై స్మృతి ఇరానీ నిప్పులు...!

  • 6 years ago
Union minister Smriti Irani on Sunday said the defeat of the TRS would be the real Diwali for the people of the state. She criticised the government for not implementing ‘Modicare’, the Centre’s health insurance scheme.
#TelanganaElections2018
#SmritiIrani
#TRS
#PMJAY
#Telangana


అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలైన దీపావళి అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆదివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆదరణ పెరుగుతుండటంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఆదివారం రాత్రి బీజేపీ కిషన్ రెడ్డికి మద్దతుగా అంబర్‌పేటలో చేపట్టిన ఎన్నికల ప్రచార సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్రం దేశవ్యాప్తంగా పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిని రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారన్నారు. అనేక పథకాల అమలు తీరులోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు.

Recommended