Asteroid Apophis : 2036 ఏప్రిల్ 13న యుగాంతం! | Oneindia Telugu
  • 6 years ago
Asteroid 99942 Apophis, a rock as big as a small mountain, is hurtling towards Earth through space. And space boffins fear humanity will be wiped out when it hits in 2036. If it made impact, its explosive power would create the most powerful earthquake on record.

వచ్చే 19 ఏళ్లలో కలియుగం అంతమై పోతుందా? మానవ సమాజం మనుగడ మరో 19 ఏండ్లు మాత్రమేనా? అంటే అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. భూగోళాన్ని 2036 ఏప్రిల్ 13న అపోఫిన్ అనే గ్రహ శకలం ఢీ కొడుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ శకలం ఢీకొనడంతో భూమిపై గల మానవ సమాజం పూర్తిగా అంతరించిపోతుందని చెప్తున్నారు. తద్వారా ధరిత్రిపై మానవ సమాజం అంతరిస్తుందని నాసా శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.2004లో తొలుత అపోఫిన్ గ్రహ శకలం ఉనికిని కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు స్టీవ్ చెస్లీ, పాల్ ఖోడాస్ గత 13 ఏండ్లుగా.. ప్రత్యేకించి 2009 నుంచి దాని కదలికలను గమనిస్తున్నారు. ఇది పర్వతాన్ని పోలి ఉంటుందని అంచనా వేశారు.